తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో త్రిపుర సీఎం ప‌ర్య‌ట‌న‌
త‌్రిపుర‌లోని బైద్య‌ర్ డిఘీ, సెప‌హిజ‌ల జిల్లాలో బుధ‌వారం తుఫాన్ బీభ‌త్సం సృష్టించింది. తీవ్ర‌మైన ఈదురు గాలుల‌తో వ‌ర్షం కుర‌వ‌డంతో రెండు జిల్లాల ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల్లో తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌య్యాయి. దీంతో త్రిపుర ముఖ్యమంత్రి విప్ల‌వ్ కుమార్ దేవ్ గురువారం తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు…
సీడ్స్‌ రవాణాకు ఆటంకాలు లేకుండా చూడాలి
దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాలకు విత్తనాల సరఫరాకు రవాణా పరంగా ఎదురవుతున్న ఆటంకాలు లేకుండా చూడాలని సీడ్స్‌ ఉత్పత్తిదారులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ను కోరారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో వినోద్‌ కుమార్‌కు వారు తమ సమస్యలు వివరించారు. లాక్‌డ…
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 1177.. మృతులు 46
భారత్‌లో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1177కు చేరుకుంది. ఈ వైరస్‌ బారిన పడి 46 మంది ప్రాణాలు కోల్పోగా, 138 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయ…
త్వరలో టీఎస్ బీపాస్‌
భవన నిర్మాణ అనుమతులను పౌరులు లంచం ఇవ్వకుండా తీసుకునే బాధ్యత మునిసిపల్‌ శాఖ మంత్రిగా తనదని, ఇందుకు అతి త్వరలో ‘టీఎ్‌స బీపాస్‌’ (బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ సెల్ఫ్‌ సర్వీసెస్‌) విధానాన్ని తీసుకొస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఈ విధానం దేశానికే ఆదర్శంగా మారుతుందన్నారు. వారం రోజు…
విజయకీలాద్రిపై బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పట్టణంలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో తృతీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చ కస్వాములు శ్రీవెంకటేశ్వరస్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీత్రి దండి శ్రీమన్నారాయణ రా మానుజ చినజీయర్‌ స్వామి మంగళశాసనాలతో శ్రీ అహో బిల జీయర్‌స్వామి గరుడ ప టానికి పూజలు నిర్వహ…
ఎలక్ట్రిక్‌ కారును లాంచ్‌ చేసిన ఎంజీ మోటార్స్‌
ప్రముఖ కార్ల తయారీదారు ఎంజీ మోటార్స్‌ తన తొలి ఎలక్ట్రిక్‌ కారును భారత్‌లో ఇవాళ లాంచ్‌ చేసింది. ఎంజీ మోటార్స్‌ జెడ్‌ఎస్‌ ఈవీ పేరిట ఆ కారు విడుదలైంది. ఎంజీ మోటార్స్‌ నుంచి భారత మార్కెట్‌లో విడుదలైన తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కారు ఇదే కావడం విశేషం. కాగా ఈ కారును రెండు వేరియెంట్లలో లాంచ్‌ చేశారు. ఎగ్జయి…